మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ లాభాలకు ఖర్చుల సెగ గట్టిగానే తాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 18.3 శాతం తగ్గి రూ.2,013 కోట్లకు పడిపోయింది.
అదానీ గ్రూప్ వ్యవహారం యావత్తు దేశాన్ని కుదిపేస్తున్నా.. ఆ గ్రూప్ కుట్రలు ఆగట్లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఆంగ్ల వార్తా వెబ్సైట్ ‘స్క్రోల్' ప్రచురించిన పరిశోధనాత్మక కథనం ఇందుకు అద్దం పడ�
గవర్నర్కు ఈసీ సిఫారసు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: జార్ఖండ్లో అన్హరత వేటు ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సొరేన్ అనర్హతపై ఎన్నికల కమిషన్ తన అభిప్రాయాన్ని గవర్నర్ ర�