బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడ్రోజుల్లో ఏపీలో వర్షాలు కురువనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో మోస్తారు వర్షాలు కుర�
రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. 27 జిల్లాల్లో సింగిల్ డిజిట్ నమోదైంది. ఇక ఆరు జిల్లాల్లో 13 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లావాసులను చలి వణికిస్తున్నది. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. రోజు రోజుకు చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇదేం చలిరా బాబూ అంటూ బెంబేలెత్తిపోతున్నారు.
వెన్నులో వణుకు పుట్టించే చలికి ఇప్పుడు పొగమంచు తోడైంది. రాత్రి నుంచి ఉదయం 9గంటల దాకా దట్టంగా మంచు కురుస్తున్నది. దాంతో జనాలు శ్వాస సంబంధ సమస్యలతో ఉకిరిబికిరి అవుతున్నారు.
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. శనివారం ఉదయం 23.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.