దేశంలో అతిపెద్ద కమర్షియల్ వాహన తయారీ సంస్థ టాటా మోటర్స్..తక్కువ సరుకును తీసుకెళ్లే వారిని దృష్టిలో పెట్టుకొని సరికొత్త మినీ ట్రక్కును అందుబాటులోకి తీసుకొచ్చింది.
అమరావతి : నెల్లూరు జిల్లాలో ఘోర దుర్ఘటన ప్రమాదం జరిగింది. సంగం మండలం దువ్వూరు వద్ద కూలీలతో వెళ్తున్న మినీ ట్రక్కును పాలవ్యాను ఢీకొంది. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి గా