Telangana Politics | రాజకీయాల్లో ప్రత్యర్థుల లోపాలను గుర్తించడం, వారు చేసిన అవినీతి, అక్రమాలను వెలికితీయడం ద్వారా కట్టడి చేయడం సంప్రదాయంగా వస్తున్నది. ప్రభుత్వాన్ని విమర్శించాలంటే సరైన వేదికలు ఎంచుకోవడం, అసెంబ్లీ�
కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిని మరల్చేందుకు మైండ్గేమ్కు తెరతీసినట్టు తెలుస్తున్నది. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ‘దీపావళికి బాంబు పేలుతుంది’ అంటూ వ్యాఖ్యానించారు.
Roger Federer: రోజర్ ఫెదరర్. ఓ దశాబ్ధ కాలం పాటు టెన్నిస్లో ఓ సంచలనం. 2003లో వింబుల్డన్ గెలిచిన ఫెదరర్ తన ఆట తీరుతో టెన్నిస్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాడు. తొలి గ్రాండ్స్లామ్ గెలిచిన తర్వాత అత
అరవింద్కృష్ణ, శ్రీజితాఘోష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శుక్ర’. సుకు పూర్వజ్ దర్శకుడు. అయ్యన్న నాయుడు, తేజ నిర్మాతలు ఈ నెల 23న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘మైండ్గేమ్ ప్రధా�