మణిపూర్లోని చందల్ జిల్లాలో బుధవారం అస్సాం రైఫిల్స్ చేపట్టిన ఆపరేషన్లో కనీసం పది మంది మిలిటెంట్లు మృతిచెందినట్టు తూర్పు కమాండ్ ఆర్మీ అధికారులు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Indo-Myanmar Border | ఈశాన్య భారతంలోని మణిపూర్లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. చందేల్ జిల్లాలో పది మంది మిలిటెంట్లను హతమార్చాయి. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని సైన్యానికి చెందిన తూర్పు కమాండ్ పేర్కొ
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లోని ఆక్నూర్ సెక్టార్లో ఓ గ్రామంలో దాచుకున్న ఉగ్రవాదులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. మంగళవారం ఉదయం జరిగిన ఆ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతిచెందాడు.
శ్రీనగర్: ఉగ్రవాదులు దాగి ఉన్న ఒక ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశారు. జమ్ముకశ్మీర్లోని పాంపోర్లో శనివారం ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ సందర్భంగా భద్రతా దళాలు ఈ చర్యకు దిగాయి. ఇద్దరు ఉగ్రవాదుల
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు సైనికులు గాయపడ్డారు. కుల్గాం జిల్లాలోని చిమ్మర్ గ్రామంలో భద్రతా దళాలు బ