ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్చే నేడు ప్రారంభం కానున్న భీమ్ దీక్షలో పాల్గొనేందుకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్వేరో కమిటీ విద్యార్థులు బయ
KTR | నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు మహాధర్నాకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు కలిశారు.