భానుడు భగభగమండుతున్నాడు. ఉదయం ఏడైందంటే చాలు నింగి నుంచి నేలపై నిప్పులు చెరుగుతున్నాడు. మే నెలలోని ఉష్టోగ్రతలు ఏప్రిల్లోనే నమోదవుతుండడంతో, ప్రజలు బెంబేలెత్తుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గ్రామీణ ప్రాంతం వారికి ఉపాధి కల్పించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో కూలీల వేతనాల చెల్లింపులో ఆలస్యం జరుగుతుండటం పట్ల పార్లమ
ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బకాయిలపై కేంద్రం ఈ నెల 31 నాటికి స్పందించకుంటే ఆందోళనను తిరిగి ప్రారంభిస్తామని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) హెచ్చరించింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ బెనర్జీ మాట్ల�