ఉత్తర హైదరాబాద్ ప్రాంతానికి మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు మెట్రో రెండో దశలో అదనంగా 4 మెట్రో కారిడార్లను చేర్చాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు మెట్రో ఎం.డీ ఎన్వీఎస్ రెడ్డి�
కొత్త ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో మార్గాలపై కసరత్తు మొదలైంది. ఇంజినీరింగ్ నిపుణులతో ఆదివారం బేగంపేటలోని మెట్రో రైలు భవన్లో హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులపై సీఎం రేవంత్రెడ్డి బుధవారం సచివాలయంలో సమీక్షించారు. విస్తరణ పనులపై మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితోపాటు ఇతర అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు.