హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ఇప్పుడు మొదటి దశ టేకోవర్ జంక్షన్ నిలిచిపోయింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విస్తరణ ప్రాజెక్టుల ప్రతిపాదనలు పట్టాలెక్కే దశకొచ్చాయేగానీ ఏనాడూ మొదటి దశ మెలిక తెర మీదకు రాలే
మెట్రో స్వాధీనానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రెండో దశ మెట్రో విస్తరణలో కీలక అడు�
వేతనాలు సకాలంలో అందకపోవడంతో హైదరాబాద్ మెట్రో రైలు భవన్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 వేలకు పైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, డిప్యూటేషన్పై వచ్చిన ఉద్యోగులు జీతాలు ఆలస్యమవ్వడంతో అవస్థలు �
మెట్రో భవన్లో వెలుగులోకి వచ్చిన అవకతవకలు చర్చనీయాంశంగా మారాయి. ఇన్నాళ్లు మెట్రో ఎండీగా బాధ్యతలు నిర్వహించిన ఎన్వీఎస్ రెడ్డి.. ఇటీవలే ట్రాన్స్పోర్ట్ సలహాదారుడిగా నియమితులయ్యారు.