వేతనాలు సకాలంలో అందకపోవడంతో హైదరాబాద్ మెట్రో రైలు భవన్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 వేలకు పైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, డిప్యూటేషన్పై వచ్చిన ఉద్యోగులు జీతాలు ఆలస్యమవ్వడంతో అవస్థలు �
మెట్రో భవన్లో వెలుగులోకి వచ్చిన అవకతవకలు చర్చనీయాంశంగా మారాయి. ఇన్నాళ్లు మెట్రో ఎండీగా బాధ్యతలు నిర్వహించిన ఎన్వీఎస్ రెడ్డి.. ఇటీవలే ట్రాన్స్పోర్ట్ సలహాదారుడిగా నియమితులయ్యారు.