ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబాను దర్శించుకోవడానికి ఆయా ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఉమ్మడి జిల్లాతోపాటు వివిధ రాష్ర్టాల నుంచి భారీ సంఖ్యలో రావడంతో పరిసర ప్రాం త
మండలంలోని శ్యాంపూర్ గ్రామంలోని బుడుందేవ్కు మెస్రం వంశీయులు శుక్రవారం ఘనంగా పూజలు నిర్వహించారు. గురువారం కేస్లాపూర్ నుంచి శ్యాంపూర్కు ఎడ్లబండ్లు, కాలినడకన చేరుకొని బస చేశారు. సంప్రదాయ వాయిద్యాలతో �
నాగోబా మహాపూజ(జనవరి21)కు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణ కోసం ప్రారంభమైన మెస్రం వంశీయుల పాదయాత్ర గురువారం గాదిగూడ మండలం సాంగ్వీ పంచాయతీ పరిధిలోని గణేశ్పూర్కు చేరుకుంది.