గ్రేటర్లో వ్యాపారులపై జరిమానాల మోత మోగించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. 2026 సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్లను 20లోపు రెన్యువల్ చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించింది.
వ్యాపారులు తమ స్వార్థం కోసం మార్కెట్లో వస్తువులతోపాటు ఆహార పదార్థాలనూ కల్తీ చేస్తున్నారు. తాండూరులో జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు దాడి చేసి 196 కేజీల కల్తీ అల్లం పేస్ట్ను స్వాధీనం చేసుకుని ఇద్దరు ని
వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కూరగాయల మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేసింది.