పేద విద్యార్థులకు చేయూతనందించడం అభినందనీయమని మధిర ఎంఈఓ వై.ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆశాజ్యోతి ఫౌండేషన్ సౌజన్యంతో 100 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోటు పుస్తకాలను ఫౌండేషన్ సభ్య
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేయూత అందించడం అభినందనీయమని మధిర మండల ఎంఈఓ వై.ప్రభాకర్ అన్నారు. సేఫ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు పోతుకూచి కళ్యాణ చక్రవర్తి మధిర మండలంలోని మాటూరు ఉన్నత పాఠశ�
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి వై.ప్రభాకర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ... శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు నాలుగు కేంద్రాలను ఏర్పాట