మతిస్థిమితం లేని ఇద్దరు మహిళలను శుక్రవారం హైదరాబాద్ టుప్పల్లోని అమ్మానాన్న ఆశ్రమానికి తరలించినట్లు జిల్లా సంక్షేమ శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత తెలిపారు.
పశ్చిమబెంగాల్లోని (West Bengal) మాల్డా (Malda) జిల్లాలో ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. తుపాకీతో తరగతి గదిలోకి ప్రవేశించిన దుండగుడు విద్యార్థులను బందీలుగా (Hostage) చేసుకునేందుకు ప్రయత్నించాడు.
మతిస్థిమితం సరిగ్గా లేని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దారుణంగా హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పరిగి పోలీస్స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామం లో శుక్ర�