రుతుక్రమం సమయంలో సెలవు మంజూరు చేయాలనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నది. ఈ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించగా.. తాజాగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పంద
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవుల ప్రతిపాదనను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడం మహిళల బాధను విస్మరించడమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
నెలసరి నొప్పులతో బాధపడే మహిళలకు సెలవులు ఇచ్చిన తొలి యూరప్ దేశంగా స్పెయిన్ నిలిచింది. ఈ మేరకు ఇటీవల ఆ దేశ పార్లమెంట్లో బిల్ ఆమోదించారు. నెలసరి సెలవుల చట్టం ప్రకారం సెలవు కావాలనుకునేవారు డాక్టర్ సూచన
నెలసరి సెలవుల కోసం ఒక విధానాన్ని రూపొందించాలని కేంద్ర శిశు, సంక్షేమ శాఖను కోరాలని పిటిషనర్లకు సుప్రీం కోర్టు సూచించింది. నెలసరి ఒక జీవప్రక్రియ అయినా, ఈ విషయంలో విభిన్నమైన కోణాలు ఉన్నాయని అభిప్రాయపడింది.