MP Aga Syed Mehdi: ఎంపీ ఆఘా సయ్యద్ మెహిదిపై శ్రీనగర్ పోలీసులు కేసు బుక్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు కాంటెంట్ను షేర్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. శ్రీనగర్ మాజీ మేయర్పై కూడా ఇదే కేసు బుక్ చేశారు.
చాన్నాళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దుమ్మురేపడంతో బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో భారత్ జయకేతనం ఎగరవేసింది. నాలుగో రోజు కాస్త పోరాడిన ఆతిథ్య జట్టు.. ఆదివా�
ఆల్రౌండ్ వైఫల్యంతో బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ పరాజయం పాలైంది. హోరాహోరీగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్లో బంగ్లా వికెట్ తేడాతో గెలుపొందింది.