Sunkisala | నల్లగొండ జిల్లా సుంకిశాల వద్ద చేపట్టిన జలమండలి పనుల్లో ఒక్కసారిగా రిటెయినింగ్ వాల్ కూలిన ఘటనపై ప్రభుత్వ వ్యవహార శైలి మరోమారు చర్చనీయాంశంగా మారింది.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. వీటి నిర్మాణానికి ఎంఈఐఎల్ రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను మేఘా ఇంజినీరింగ్ కంపెనీ దక్కించుకున్నది. ప్రాజెక్టులోని ఒక ప్యాకేజీ పనులను మేఘా కంపెనీకి, మరో ప్యాకేజ
సుంకిశాల ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, మేఘా ఇంజినీరింగ్ సంస్థను బ్లాక్లిస్ట్లో పెట్టాలని ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేస్తున్నట్టు మంగళవారం ఎక్స్వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు.