ఏఎఫ్సీ అండర్-17 మహిళల ఆసియా కప్లో భారత ఫుట్బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ మెగా టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది.
భారత మహిళా క్రికెట్లో ఏండ్లుగా ఊరిస్తున్న తొలి ఐసీసీ ట్రోఫీని ఈసారి స్వదేశంలో తప్పక సాధిస్తామని టీమ్ఇండియా సారథి హర్మన్ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది. వచ్చే నెల 30 నుంచి భారత్, శ్రీలంక సంయుక్తంగ�
ప్రతిష్ఠాత్మక ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో డ్రాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్(చైనా), దొమ్మరాజు గుకేశ్(భారత్) మధ్య బుధవారం ఎనిమిదో రౌండ్ పోరు ఎలాంటి ఫలితం ల�
పదిహేను రోజుల పాటు అభిమానులను అలరించిన ఆసియాగేమ్స్కు ఆదివారం తెరపడింది. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో గతానికి పూర్తి భిన్నంగా జరిగిన ఆసియాగేమ్స్ క్రీడాభిమానుల మదిలో కలకాలం గుర్తుండిపోనుంది. ఆసియా ఖం�