లంచాలు తీసుకుంటూ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. నారాయణపేట జిల్లాకు చెందిన వ్యక్తి తన కుటుంబ సభ్యు లు, స్నేహితులకు సంబంధించి ఐదుగురి బర్త్ సర్టిఫికెట్ల కోసం నిరుడు జూలైలో మీసేవలో దరఖాస్తు చేశాడు.
ప్రజలకు అందుబాటులోనే ప్రభుత్వం బ్యాంకింగ్ సేవలు అందిస్తుండంటంతో ప్రజలకు బ్యాంకుల ద్వారా చాలా వరకు ఇబ్బందులు తప్పాయి. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రారంభించిన పల్లె సమగ్ర సేవా కేంద్ర�
సిద్ధిపేట : జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉచిత మీ సేవ కేంద్రాలను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఆందోళన చెందవద్దని సూచించారు. ద
మియాపూర్ : కొవిడ్తో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటున్నదని ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ అన్నారు. కొవిడ్తో మరణించిన వారికి ప్రభుత్వ పరంగా రూ. 50 వేల ఎక్స్ గ్రేషియాను అందిస్తుందని