ప్రజలకు అందుబాటులోనే ప్రభుత్వం బ్యాంకింగ్ సేవలు అందిస్తుండంటంతో ప్రజలకు బ్యాంకుల ద్వారా చాలా వరకు ఇబ్బందులు తప్పాయి. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రారంభించిన పల్లె సమగ్ర సేవా కేంద్ర�
సిద్ధిపేట : జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉచిత మీ సేవ కేంద్రాలను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఆందోళన చెందవద్దని సూచించారు. ద
మియాపూర్ : కొవిడ్తో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటున్నదని ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ అన్నారు. కొవిడ్తో మరణించిన వారికి ప్రభుత్వ పరంగా రూ. 50 వేల ఎక్స్ గ్రేషియాను అందిస్తుందని