భారత్లో అత్యంత వేగవంతమైన మెట్రో రైల్ సేవలు ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ 82 కి.మీ ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్), 28 క�
Namo Bharat : దేశంలోనే తొలిసారిగా రూపొందిన నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్)ను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో ఇది అందుబాటులోకి వచ్చింది.
Meerut Metro: దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే మెట్రో మార్గంగా మీరట్ మెట్రోను రూపొందించారు. ఆ రూట్లో రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లనున్నది. ఆ కారిడార్ను ప్రధాని మోదీ ఓపెన్ చేయనున్నారు.