కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ (BJP) ముందుకు సాగుతున్నది. సుదీర్ఘ కసరత్తుల అనంతరం 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. అందులో ప్రధాని మోదీ మంత్రివర్గంలోని 34 మందికి మరోసారి అవకాశం కల్పించిన విష
Hafiz Saeed | ముంబయి ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నప్పటికీ దాయాది దేశం పాకిస్థాన్ ఎప్పుడూ స్పందించలేదని కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి అన్నారు. 26/11 ముంబయి దాడుల సూత్రధారి హ�
Ayodhya Ram Temple: రామజన్మభూమి ట్రస్టు ఇప్పటికే అందరికీ ఆహ్వానాలను పంపింది. అయితే తమకు ఆహ్వానం అందిందని, కానీ ఆ కార్యక్రమానికి తమ పార్టీ వెళ్లడం లేదని సీపీఎం నేత బృందా కారత్ తెలిపారు. రాముడు కావాల�
Meenakshi Lekhi: కేంద్ర మంత్రి మీనాక్షి లేఖ.. విపక్ష ఎంపీలకు వార్నింగ్ ఇచ్చారు. గురువారం లోక్సభలో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో.. విపక్ష సభ్యులు ఆమె ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్�
Meenakshi Lekhi: రెజ్లర్ల గురించి ఓ రిపోర్టర్ ప్రశ్నిస్తే.. ఆ సమయంలో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పరుగులు తీశారు. రిపోర్టర్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. మంత్రి ఉరుకుతున�
న్యూఢిల్లీ : కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణకు చెందిన జీ కిషన్ రెడ్డి ఇవాళ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగ