సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో మీనాక్షి గోయత్ రజతం సాధించింది. మహిళల 53 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన ఆమె.. తుదిపోరులో 0-10తో చైనా రెజ్లర్ ఝాంగ్ జిన్ చేతిలో ఓడింది.
కిర్గిస్థాన్లో జరుగుతున్న సీనియర్ ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్స్లో భారత మహిళా రెజ్లర్ మీనాక్షి గోయట్ ఫైనల్కు చేరి పతకాన్ని ఖాయం చేసింది. 53 కిలోల విభాగం సెమీస్లో ఆమె.. సియొంగ్ పార్క్ (దక్షిణ క�