ఆదిలాబాద్ పట్టణంలోని 33వ వార్డులో 200 మంది రేషన్కార్డు లేని వారు ఉన్నారు. వీరిలో చాలా మంది కూలీ పనులు, కులవృత్తులు, చిరు వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రేషన్కార్డుల అర్హుల
నిత్యం వేలాది మంది వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్తుంటారు. ప్రధానంగా ఆదాయ, కుల, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు పోటీ పరీక్షలకు దరఖాస్తు సమర్పిస్తుంటారు. మూడు రోజుల నుంచి సర్వర్డ�
పౌర సేవలకు నెలవైన మీ సేవ కేంద్రాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పేరిట కాంట్రాక్టర్లకు బదులుగా సర్కారు బడుల్లో సివిల్ పనుల నిర్వహణ బాధ్యతలు పొదుపు సంఘాలకు కట్టబెట్టిన కాంగ్రెస్
పెద్దేముల్ : తెలంగాణ ప్రభుత్వం 57 ఏండ్ల లోపు వయస్సున్న ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లను అమలు చేస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు మీ-సేవా కేంద్రాల వద్ద దరఖాస్తు చేసుకోవడానికి బారులు తీరారు. ముఖ్యంగా పెద్ద