భారత్లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన పట్టణ స్థాయి వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు డ్రోన్లు ఇతోధికంగా ఉపయోగపడతాయని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) పేర్కొన్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై’తో ఔషధాల చేరవేత సమయం సగానికి తగ్గనున్నదని నీతి ఆయోగ్ పేర్కొన్నది. డ్రోన్ల ద్వారా ఔషధాలను చేరవేసేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణల
డ్రోన్ టెక్నాలజీ | టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ముందువరసలో ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. సామాన్యుడి అభివృద్ధికి తోడ్పడే టెక్కీలే నిజమైన హీరోలని చెప్పారు
Medicine from the Sky | తెలంగాణలో శనివారం నుంచి ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’ ప్రాజెక్టు ప్రారంభం కానున్నది. ఇందుకు కేంద్రం నుంచి తుది అనుమతులు లభించాయి.