ట్రై జమైనల్ న్యూరాల్జియా.. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి. కేవలం ముఖ భాగాన్ని మాత్రమే ప్రభావితంచేస్తుంది. ఎందుకంటే మెదడు నుంచి ముఖంలోనికొన్ని భాగాలకు అనుసంధానమై ఉన్న ట్రైజమైనల్ నరాలుదెబ్బతినడం వల్ల ఈ స�
అమాయక ప్రజలే లక్ష్యంగా గ్రేటర్లో నకిలీ వైద్యులు చలామణి అవుతున్నారు. అర్హత లేకున్నా వైద్య శస్త్ర చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలు తీస్తున్నారు. ప్రాణం పోయిన తరువాత తమకేం సంబంధంలేదని బోర్డులు తిప్పుకుంట
ప్రపంచవ్యాప్తంగా మానవుల సగటు ఆయుర్దాయం 2050 నాటికి 5 ఏండ్లు పెరుగుతున్నదని ‘లాన్సెట్' జర్నల్ నివేదిక వెల్లడించింది. స్త్రీ పురుషులు జీవితకాలం 73.6 ఏండ్ల నుంచి 78.1 ఏండ్లకు పెరిగే అవకాశముందని (2050 నాటికి) నివేదిక
గ్రూప్ పాలసీ నిబంధనలు అమలు చేయాల్సిందేనని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 వోల్కన్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. కూకట్పల్లిలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన ప్ర�