ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో అంతుచిక్కని వ్యాధి ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నది. బత్వాల్ గ్రామంలో నెల రోజుల వ్యవధిలో 13 మంది ఈ వ్యాధి బారిన పడి కన్నుమూశారు.
రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి పేదలందరికీ ఉచిత వైద్యం అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు గ్రామీణ ప్రాంత పేద ప
న్యూఢిల్లీ: రానున్న టీ20 ప్రపంచకప్లో భారత యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆడటం అనుమానాస్పదంగా మారింది. ఐపీఎల్లో ప్రస్తుతం కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఆడుతున్న వరుణ్..మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. దీ
గ్రామాల్లో కరోనా క్యాంపులు స్పాట్లోనే నిర్ధారణ పరీక్షలు హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు గ్రామాల్లో క్యాంపు లు పెట్టి, పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది