ఖమ్మం మెడికల్ కాలేజీ నూతన భవనాన్ని వచ్చే ఏడాదికి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఇందుకోసం పనులను త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
సకల సదుపాయాలతో భవిష్యత్ తరాలకు అనుగుణంగా ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణం ఉండాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ ఎన్.వాణితో �
ఈ నెల 24న సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను సీఎం కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. వీటితో పాటుగా మెడికల్ కాలేజీ భవనం, ఇంటిగ్రేటెడ్ మారెట్ను ప్రారంభిస్తారు.