అక్రెడిటేషన్ల సంఖ్య పెంపుతోపాటు రాష్ట్ర కమిటీ మొదటి సమావేశంలో చర్చించిన పలు అంశాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
సంక్రాంతి సినిమాల విషయంలో కొన్ని వెబ్సైట్స్, మీడియా సంస్థలు తప్పుడు వార్తలు రాసి పరిశ్రమలో ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించాయని..భవిష్యత్తులో అలాంటి వార్తా కథనాలపై చర్యలు తీసుకుంటామని తెలుగు చలన �
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కొన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జర్నలిస్టు ఊహాజనిత విశ్లేషణను బీజేపీ మౌత్ పీస్లాగా మారిన కొన్ని �