మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర హుండీల లెక్కింపు ముగిసింది. ఏడు రోజుల పాటు హుండీల లెక్కింపు ప్రక్రియ దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో కొనసాగింది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏడు రోజుల్లో 540 హుండీ
హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం జాతర హుండీల లెక్కింపు మూడో రోజుకు చేరింది. శనివారం 112 హుండీలను లెక్కించారు. రూ. 3కోట్ల46లక్షల61వేల ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర హుండీల లెక్కింపు మొదలైంది. గురువారం హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో జాతరలో ఏర్పాటు చేసిన 518 హుండీల్లో తొలి రోజు 134 హుండీల్లోని ఆదాయం లెక్కించారు. రూ. 3 కోట్ల 15 లక్షల 40 వేల ఆద�