వనదేవతలు కొలువైన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల సౌకర్యార్థం గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ది చేసేందుకు రూ.236.2కోట్లతో నూతన మాస్టర్ ప్లాన్ను అధికారులు సిద్ధం చేశారు.
మేడారం శాశ్వత అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేసి అక్టోబర్ తర్వాత ముందస్తుగా పనులను చేపట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె కలెక్టర్ టీఎస్ దివాకర, ఐటీడ�