కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి వెన్నుముక అని, కార్యకర్తల కృషితో మెదక్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలువబోతున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. త్వరలో జరుగనున్న స్థానిక స�
జహీరాబాద్, మెదక్ ఎంపీ స్థానానికి సోమవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది.
మెదక్ ఎంపీ స్థానంలో మరోసారి గులాబీ జెండానే ఎగురుద్దని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అనంతసాగర్, సైదాపూర్, అలీయాబాద్, తొగర్పల్లి గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి వెం�