హవేళిఘనపూర్, ఏప్రిల్ 1: గ్రామ పంచాయతీ డెవలప్మంట్ కమిటీ ద్వారా రాబోయే సంవత్సరంలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల కోసం ప్రణాళికలు తయారు చేసుకొని మండల కమిటీకి అప్పగించాలని మండల ప్రత్యేక అధికారి నగేశ్ అ
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 1: ప్రమాదవశాత్తు అడవుల్లో మంటలు వ్యాపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడ
తూప్రాన్ రూరల్ ఏప్రిల్ 1 : గజ్వేల్, సిద్దిపేట తరహాలో ఆధునిక హంగులతో తూప్రాన్ పెద్దచెరువు సుందరీకరణ పనులను చేపట్టాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశి�
చిలిపిచెడ్, ఏప్రిల్ 1: వైకుంఠధామాల నిర్మాణాలు ఈ నెల 15 వరకు పూర్తి చేయాలని మం డల ప్రత్యేక అధికారి దేవయ్య అన్నారు. గురువారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సం�
మెదక్, ఏప్రిల్ 1 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని, అందుకు అధికారులు టీం వర్క్తో పని చేయాలని అదనపు కలెక్టర్ జి.రమేశ్ ఆదేశించారు. గురువారం జాయింట్ కలెక్టర్ చాంబర్లో ధాన్యం కొనుగోలు కేంద్ర
పల్లెలన్నీ ప్రగతి వైపు దూసుకెళ్తున్నాయి. ఒకప్పుడు గుంతల రహదారులు, రోడ్లపై మురుగు నీరు, చెత్తా చెదారంతో కనిపించిన ఆ గ్రామం ఇప్పుడు రూపురేఖలు మార్చుకున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి క
మెదక్, మార్చి 30 : ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షిస్తామని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ జి.రమేశ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్గా ఆయ�
తూప్రాన్ రూరల్, మార్చి 30 : ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ అభిమతం అని, నిరుపేదలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్ర
రామాయంపేట, మార్చి 30: రామాయంపేట, డి.ధర్మారం గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మూడు నెలల్లో 3752 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు వైద్యురాలు ఎలిజబెత్రాణి, హెచ్ఈవో రవీందర్, పీహెచ్ఎన్ఎం సత్తమ్మల�
అంగన్వాడీలు, రైతు వేదికలకూ నీటి సౌకర్యంనల్లా కనెక్షన్ పనులు షురూ..పలుచోట్ల పూర్తిమంత్రి హరీశ్రావు ఆదేశాలతో ముమ్మరంగా పనులుప్రభుత్వ చర్యలపై అన్నివర్గాల్లో హర్షంఇప్పటికే సంగారెడ్డి జిల్లాలో 2,39,987 కనె�
అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ పక్వాడ్ కార్యక్రమాలుపౌష్టికాహారంపై అవగాహన ర్యాలీలుపెరటితోటల పెంపకంపై ప్రత్యేక దృష్టిమెదక్/మెదక్ రూరల్, మార్చి 29 : అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందే సేవలను పూర్తి స్థాయ
ఎమ్మెల్యే భూపాల్రెడ్డిలబ్ధిదారురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేతసిర్గాపూర్, మార్చి 29: అనారోగ్యానికి గురై దవాఖాన ఖర్చుల కోసం కష్టాలు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో దోహదపడుతున్నదని నారాయ�
సాగుచేసే వారికి ఆర్థికాభివృద్ధి పరంగా ఉజ్వల భవిష్యత్తుఎకరాకు రూ.30 వేల ప్రోత్సాహం అందిస్తాం..వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిఆయిల్పామ్ సాగులో సిద్దిపేట అగ్రస్థానంలోనిలవాలినర్మెట వద్ద ఫ