పటాన్చెరు, ఏప్రిల్ 7: పరిశ్రమల భద్రత విషయంలో రాజీపడబోమని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం పాటి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఫార్మా, ఇతర కంపెనీల ప్రతినిధులతో ఏర్పాట
చేగుంట, ఏప్రిల్ 7: సమాజంలో గురువుల సేవలు మరువలేనివని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీదేవి గుండెపోటుతో మృతిచెందడం బాధాకరమన్నారు. శ్రీదేవి కుటుంబ సభ్యుల�
మెదక్ జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఈ నెల 12న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి మెదక్ జిల్లాలో మూడింతలు పెరిగిన ధాన్యం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మెదక్, ఏప్రిల్ 7: యాసంగిలో సుమారు రూ.�
గోదావరి జలాలను చూసి మురిసిన సబ్బండ వర్ణాలురైతుల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందంకెనాళ్ల వెంట పండుగ వాతావరణంకొత్త చరిత్రను లిఖించిన సీఎంజల పండుగను జరుపుకున్న రైతులుసిద్దిపేట, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ గజ
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుప్రశాంత్నగర్, ఏప్రిల్ 6 : ప్రజలకు.. పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించే నెక్లెస్ రోడ్డు అసంపూర్తి పనులన్నీ త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులు, �
నేడు మండలంగా ఆవిర్భవించనున్న మాసాయిపేటప్రారంభించనున్న మంత్రి హరీశ్రావువెల్దుర్తి, ఏప్రిల్ 6: తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపిన మాసాయిపేట గ్రామం నేడు మంత్రి హరీష్రావు చేతులమీదుగా మండల కేంద్రంగా ఆవి�
కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలివీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్మెదక్/ సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 6 : కరోనా తీవ్రతను నియంత్రించే�
తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 6: మండలంలోని రైతులు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. మంగళవా రం కొండపోచమ్మసాగర్ నుంచి వర్గల్ మండలం హంసాన్పల్లి వద్ద
యాసంగిలో అదనంగా 60 వేల ఎకరాల్లో పంటమంత్రి హరీశ్రావునారాయణరావుపేట, ఏప్రిల్ 6 : కాళేశ్వరం నీళ్లతో వానకాలం కంటే యాసంగిలో అదనంగా 60 వేల ఎకరాల్లో అధికంగా పంట పండుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్
తొగుట/మిరుదొడ్డి /మద్దూరు, ఏప్రిల్ 6: ఎప్పటిమాదిరిగానే రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని నర్సాయపల్లి�
విధిగా వ్యాక్సిన్ తీసుకోండి: కలెక్టర్ హనుమంతరావుసంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 6: జిల్లాలో 45 సంవత్సరాలు దాటిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కలెక్టర్ ఎం హనుమంతరావు స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర�
పాపన్నపేట, ఏప్రిల్ 6 : మండలంలోని మిన్పూర్, కుర్తివాడ గ్రామాల్లో మంగళవారం వరి పొలాలను జోగిపేట ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాహుల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పొలాల్లో మెడవిరుపు, మొగిపుర�
అల్లాదుర్గం, ఏప్రిల్ 6 : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సాయాగౌడ్ అన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో హార్వెస్టింగ్, రైస్ మిల్లర్ల యజమ�