కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారు.. హామీలు ఇవ్వడం అమలు చేయకపోవడం అలవాటుగా మారిన కాంగ్రెస్ సర్కార్ను యువత అసలే నమ్మడం లేదు. ఎన్నికల సమయంలో హస్తం పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కసారి పర
బోధన్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో రెండో రోజూ ప్రజాపాలన దరఖాస్తు ఫారాల కొరత ఏర్పడింది. దీంతో జిరాక్స్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలకు అనుకూలంగా మారింది. దరఖాస్తు ఫారాల కలర్ జిరాక్స్ను ఒక్కొక్కటి రూ. 50 చొప్�
రెవెన్యూ శాఖలో పారదర్శక సేవలతోపాటు వ్యవసాయంలో వివిధ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ విజయవంతంగా సాగుతున్నది. మొదట చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా ఒక్కో దాన్ని అధిగమిస్తూ పూర్తి స