సంక్రాంతి పండుగ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించిందని సంస్థ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా నాలుగు రోజులుగా పండుగ రద్దీకి తగట్టు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చే
ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 17వేల పోస్టులను భర్తీ చేయాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రతినిధులు కోరారు.