రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు రూ.100 కోట్ల చొప్పున కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, ఎంబీసీ సంఘాల కన్వీనర్ కొండూరు సత్యనారాయణ బుధవారం వేర్వేరు ప్రకటన�
తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్బండ్పై ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని ఎంబీసీ సంఘాల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో పట్టణాల్లో చేపట్టిన ప్రగతి కళతోనే నేడు జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు లభించాయని ఎంబీసీ జాతీయ కన్వీనర్, మున్సిపల్ కో ఆప్షన్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు సత్యన�
బీహార్ రాష్ట్రంలో చేపట్టిన కులగణన తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టాలని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ డిమాండ్ చేశారు.
స్వ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే పోరాటయోధులైన సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్యకు సముచిత గుర్తింపు దక్కిందని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ పేర్కొన్నారు.
రజక, నాయీబ్రాహ్మణులకు ప్రతి నెలా అందిస్తున్న ఉచిత విద్యుత్తు పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లను విడుదల చేయడం పట్ల ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు.