మేడే కానుకగా పారిశుద్ధ్య కార్మికుల జీతం మరో రూ.1,000 పెంచుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై కార్మిక వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. హైదరాబాద్ నగర అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న కార్�
ఊరు మేల్కొనక ముందే మేల్కొంటారు.. చెత్తాచెదారంతో నిండిన రహదారులను శుభ్రం చేస్తారు.. గ్రామాలు, పట్టణాలు, నగరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుతారు.. మన ఆరోగ్య సంరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తారు.. వాళ్లే పారిశుధ్య కా�
పారిశుద్ధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషించడమే కాకుండా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సేవలందించిన పారిశుద్ధ్య కార్మికుల సేవలకు గుర్తింపు లభించింది. కార్మికులకు వేతనాలు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప