సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. ఒక్కో విధంగా దోచుకుంటున్న వీరు.. మళ్లీ మ్యాట్రీమోనీ వెబ్సైట్లపై పడ్డారు. పెండ్లి సంబంధాల కోసం ఆన్లైన్ పోర్టల్స్ లలో అప్లోడ్ చేసే వారిని లక్ష్యంగా చేసుకొని మోసాలకు
మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో నుంచి పెండ్లి సంబంధాలకు ప్రయత్నించే వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఎక్కువగా నైజీరియన్ సైబర్నేరగాళ్లు ఈ మోసాలకు గతంలో పాల్పడేవారు, ఇలాంటి నేర
బడా వ్యాపార వేత్తగా బిల్డప్ ఇస్తూ.. మ్యాట్రీమోని వెబ్సైట్ల ద్వారా పెళ్లిళ్ల కోసం ప్రయత్నిస్తున్న యువతులను మోసం చేస్తున్న ఘరానా దంపతులను సీసీఎస్ స్పెషల్ జోన్ క్రైమ్ టీమ్ పోలీసులు అరెస్టు చేశారు.