మ్యాట్రిమొని వెబ్సైట్లో పరిచయమైన యువతి మాటలు నమ్మిన యువకుడు సైబర్నేరగాళ్ల చేతిలో రూ.11లక్షలు కోల్పోయాడు. పంజాగుట్టకు చెందిన యువకుడికి రెడ్డి మ్యాట్రిమొని సైట్లో ఓ యువతి పరిచయమైంది.
Uttar Pradesh | ఓ ఇద్దరు దంపతులు మ్యాట్రిమోని సైట్లో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి రూ. 1.6 కోట్లు మోసం చేశారు. ఈ మోసానికి పాల్పడిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మోర్దాబాద్ల�