ఠాక్రే సోదరులు మరోసారి చేతులు కలిపారు. గడచిన 13 ఏళ్లలో మొట్టమొదటిసారి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ముంబైలోని ఠాక్రేల నివాస భవనం మాతోశ్రీని ఆదివారం సందర్శించారు. శివసేన(�
Raj Thackeray Enters Matoshree | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే 13 ఏళ్ల తర్వాత ఆదివారం తొలిసారి ముంబైలోని మాతోశ్రీలోకి అడుగుపెట్టారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలి�
మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎవరి పక్షాన ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎన్సీపీ (NCP) అధినేత శరద్ పవార్కు షాకిచ్చిన అజిత్ పవార్ (Ajit Pawar) తన మద్దతుదారులతో కల
Cried At Matoshree | ‘మాతోశ్రీకి వచ్చిన తర్వాత ఏక్నాథ్ షిండే ఏడ్చారు. బీజేపీతో వెళ్లకపోతే, తనను జైలులో పెడతారని చెప్పారు’ అని ఆదిత్య ఠాక్రే ఈ నెల 11న అన్నారు. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కూడా దీనిని ధృవీకరించారు.
షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయించడం ప్రజాస్వామ్యాన్ని హతమార్చినట్టేనని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ఎర్రకోట నుంచి ప్రధాని ఈ విషయం ప్రకటించాలన్నారు. అసలైన విల్లు, బాణ�
ముంబై: శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తాజాగా ఓ లేఖను రిలీజ్ చేశారు. ఆ లేఖను ఏక్నాథ్ షిండే మీడియాతో షేర్ చేశారు. రాష్ట్రంలో శివసేన పార్టీకి చెందిన వ్యక్తే సీఎంగా ఉన్నా.. వర్షా బంగ్లాకు వెళ్లి ఆయన్ను కల�
Hanuman Chalisa | మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) లొల్లి ఇప్పట్లో సద్దుమనుగేలా లేదు. అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని హెచ్చరించారు. దీంతో శనివారం ఉదయం