రాష్ట్రంలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొందని, రైతులకు సరిపడా యూరియాను సప్లై చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ధర్న
గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో సోమవారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్�
ప్రేమించానని.. పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతి జీవితంతో చెలగాటమాడాడు ఆ వంచకుడు. ప్రియురాలిని శారీరకంగా పలుమార్లు కలిసిన ఆ మోసగాడు మరో యువతితో పెండ్లికి సిద్ధమై ప్రియురాలికి ముఖం చాటేశాడు ఆ ప్రియు�