గ్రామీణ, పట్టణ ప్రాంతవాసులను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పాత దవాఖాన ప్రాంతంలో రూ.34.22కోట్లతో నూతన మాతాశిశు
ప్రజలకు నాణ్యమైన వైద్యా న్ని అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్ పట్టణంలో రూ.34.22 కోట్లతో మాతాశిశు దవాఖానను ఏర్పాటు చేసింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన మాతాశిశు దవాఖానలో కేవలం ఓపీ సేవలు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకొని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్య వారధులు.. ఆశ కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం అయ్యేలా చూడడం, పిల�