ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలని మాతా, శిశు సంరక్షణ జిల్లా అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ 100 పడకల ఏరియాస్పత్రిని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు
ఒకప్పుడు సర్కారు దవాఖానలో ప్రసవం అంటే పునర్జన్మే. తల్లీబిడ్డలో ఒక్కరే బతుకుతారనే భయమే కారణం. తెలంగాణ ప్రభుత్వం 8 ఏండ్లలోనే ప్రసవాల చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. పంచతంత్ర వ్యూహంతో 2014లో 30 శాతంగా �
అంబులెన్స్లో ప్రసవం | శాంతి నగర్ గ్రామానికి చెందిన అజ్మీరా చిట్టి అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో కుటుంబ సంభ్యులు 108 కి కాల్ చేశారు. వెంటనే స్పందించిన సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. �