నగరంలోని నిమ్స్ దవాఖానలో అన్స్కిల్డ్ ఉద్యోగుల పదోన్నతుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత ఉన్నా పైరవీలు, అక్రమ మార్గాల ద్వారా కొందరు సెమీ స్కిల్డ్ ఉద్యోగులు�
సర్పంచ్గా గ్రామాభివృద్ధికి కృషిచేయాల్సిన ఆయన సొంతింటిని చక్కబెట్టుకున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ (ఈజీఎస్) పనుల్లో అందిన కాడికి దోచుకుని సొమ్ముచేసుకున్నారు. సిద్దిపేట రూరల్ మండల బు�