70..50..30.. ఇవి సంఖ్యలే కాని లక్షలు.. బదిలీలు, పదోన్నతుల కోసం ప్రాధాన్యత స్థానాన్ని బట్టి పెట్టిన ముడుపుల లెక్కా. ఒక్కో ఫోకల్ పోస్టుకు రేటు నిర్ణయించి ఆ రేట్ ప్రకారమే ఈ బదిలీల ప్రక్రియ జరిగిందని విద్యుత్ ప్రధ
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వశాఖల్లో అవినీతి అధికారులు, ఉద్యోగులు మరింత రెచ్చిపోతున్నారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రతి పనికీ చేయి చాచడం కొందరు అధికారులకు అలవాటుగ
నగరంలోని నిమ్స్ దవాఖానలో అన్స్కిల్డ్ ఉద్యోగుల పదోన్నతుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత ఉన్నా పైరవీలు, అక్రమ మార్గాల ద్వారా కొందరు సెమీ స్కిల్డ్ ఉద్యోగులు�
సర్పంచ్గా గ్రామాభివృద్ధికి కృషిచేయాల్సిన ఆయన సొంతింటిని చక్కబెట్టుకున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ (ఈజీఎస్) పనుల్లో అందిన కాడికి దోచుకుని సొమ్ముచేసుకున్నారు. సిద్దిపేట రూరల్ మండల బు�