మాసబ్ ట్యాంక్లోని గిరిజన మ్యూజియంలో విదేశీయులు సందడి చేశారు. గయానా, టాంజానియా, సురినామె, నేపాల్, శ్రీలంక దేశాలకు చెందిన మీడియా అధికారులు, ప్రతినిధులకు ఎంసీహెచ్ఆర్టీలో శిక్షణ కొనసాగుతున్నది.
కళలకు కాదేది అనర్హమని సల్ప్చర్ విభాగం విద్యార్థులు రూపొందించిన శిల్పాలు ప్రతి ఒక్కరిని ఆలోచింప జేస్తున్నాయి. మాసబ్ ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ లో
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహణ బాగుదంటూ కేరళ ఎన్నికల కమిషనర్ షాజహన్ ప్రశంసించారు. తమ రాష్ట్రంలో తెలంగాణ విధానాన్ని అమలు చేస్తామని, తమకు సహకారం అందించాలని వి�