మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో కుక్క 20మందిని గాయపర్చింది. సోమవారం మాసాయిపేట గ్రామ పంచాయతీ నుంచి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రోడ్డు వెంట అంగడి జరుగుతుండగా, గ్రామంలోని ఓ కుక్క ఒక్కసారిగా అంగడికి వచ్�
వర్షాలకు ప్రాజెక్టులు, వాగులు, చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరి ప్రవహిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి సూచించారు.
నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన అశోక్గౌడ్ను మాజీ మంత్రి హరీశ్రావు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన�