దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరుగుతున్నాయి. ఈ నెల 8 నుంచి మాడల్నుబట్టి కొన్నింటి రేట్లు రూ.2,500ల నుంచి 62,000 వరకు పెరగబోతున్నాయి. ఈ మేరకు కంపెనీ బుధవారం ప్రకటించింది.
గత కొన్ని నెలలుగా టాప్గేర్లో దూసుకుపోయిన ప్యాసింజర్ వాహన విక్రయాలు స్వల్ప వృద్ధికి పరిమితమయ్యాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతోపాటు హై బేస్ ఆధారంగా అమ్మకాలు సింగిల్ డిజిట్కు పరిమితమయ్య�
న్యూఢిల్లీ: ఇండిగో విమానం కింద మారుతీ కారు ఆగిపోయింది. ఈ ఘటన ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో చోటుచేసుకున్నది. టర్మినల్ 2 వద్ద పార్క్ చేసిన విమానం కింద గో గ్రౌండ్ స్టాఫ్కు చెందిన కారు నిలిచిపోయింది.
దేశంలో వేగవంతంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్న మధ్యస్థాయి ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని మరింత తీవ్రతరం చేయడంలో భాగంగా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ సరికొత్త మోడల్ను పరిచయం చేసింది. ‘గ్రాండ్ వ�
సంగారెడ్డి : నారాయణఖేడ్లోని తహసీల్దార్ ఆఫీస్ ముందు శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మారుతి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఈ ప్రమాదం నుంచి తప్పి�