దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అమరుల సంస్మరణ దినం గురువారం నిర్వహించారు. అన్ని జిల్లాల్లో అమరవీరుల స్థూపాల వద్ద ఎమ్మెల్యేలు, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు.
వీరులారా వందనం.. అమరులారా వందనం పాదాలకు.. మా త్యాగ ధనులారా.. మరిచిపోము మిమ్ము.. గుండెల్లో గుడి కడతం.. పోరు దండం బెడతం..” అంటూ తెలంగాణ సమాజం అమరులను స్మరించుకున్నది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం జ�
నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో ప్రాణ త్యాగం చేశారు. తమ కుటుంబాల కంటే రాష్ట్ర ఏర్పాటే తమకు ఎక్కువంటూ బలిదానం చేశారు. ఉద్యమ సమయంలో వీరి త్యాగాలను కండ్లారా చూసి చలించిపోయిన కేసీఆర్, అమరుల కుటుంబాలను ఆదుక�
అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా ఇందూరు : శాంతి భద్రతల పరిరక్షణకు అమరులైన పోలీసు జవాన్ల సేవలు, వారి త్యాగాలు మరువలేమని జిల్లా అదనపు కలెక్టర్ చిత్రమిశ్రా అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవాన్ని గురువార�