ఆలయంలో పెళ్లి చేసుకున్న నూతన జంట కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న కారు కల్వర్టు కిందకు దూసుకెళ్లిన ఘటన మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి శివారులో జరిగింది.
పెండ్లి బాజాలు మోగిన కొన్ని గంటలలోనే ఆ ఇంట్లో చావుమేళం మోగింది. నవ దంపతులు గుండెపోటుతో మరణించిన ఘటన యూపీలో జరిగింది. బహ్రిచ్ జిల్లాకు చెందిన ప్రతాప్ యాదవ్ (22), పుష్ప(20) మే 30న వివాహం చేసుకున్నారు.
న్యూఢిల్లీ, జూలై 13 (నమస్తే తెలంగాణ) : న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 45 తుపాకులను ఓ భారతీయ దంపతుల నుంచి బుధవారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం జగిత్ సింగ్, జస్వీంద
Genetic test | పెళ్లైన జంటకు జన్యు పరీక్ష తప్పనిసరంటున్న శాస్త్రవేత్తలు.. | పెళ్లయిన జంటలు తప్పనిసరిగా జన్యు పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జెనిటిక్ డిసార్డర్ తల్లిదండ్రుల నుంచి పిల్లలు, ఆ తర్