కరోనా వేళ అన్ని చిత్రవిచిత్రాలే చోటుచేసుకుంటున్నాయి. పురోహితుడు కారులో నుంచి మం త్రాలు చదివితే వేదికపై పెండ్లి తంతు కొనసాగింది. ఈ విచిత్ర ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ లో ఆదివారం చోటుచేసుకున్నది. కోహెడకు చ
లేడి సూపర్ స్టార్ నయనతార పెళ్లి విషయంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆంజనేయుడి పెళ్లెప్పుడు అంటే రేపు అన్నట్టు ఇప్పుడు నయనతార పెళ్లి మేటర్ కూడా అలానే మారింది. ఈ ఏడాది నయనతార పెళ్లంట�
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ మధ్య ఫ్రెండ్షిప్ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఒకరికొకరు కష్ట సుఖాలలో అండగా ఉంటారు. మంచు లక్ష్మీ- రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇదే జాబితాలోకి వస్తారనే విషయం ప్�
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరు గత ఏడాది కరోనా టైంలోనే పెళ్లి పీటలెక్కేశారు. ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ పెళ్లిపై పడింది. కొన్నాళ్లుగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి అనేక ప్రచారాలు
వీడియోకాల్ ద్వారా మంత్రోచ్చారణ కరోనా వేళ పురోహితుడి వినూత్న ఆలోచన మెదక్ జిల్లాలో ఒక్కటైన కొత్త జంట పాపన్నపేట, 05 మే: లగ్గం అంటేనే పచ్చని పందిళ్లు, పురోహితుడి వేదమంత్రాలు, చుట్టాల హడావుడి.. పెండ్లి తంతు మొ
వాట్సాప్లో పెళ్లి మంత్రాలు | పండితుడు వాట్సాప్ వీడియో కాల్లో మంత్రాలు చదవగా.. పెళ్లి మండపంలో నూతన వధూవరులు ఒక్కటయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది.
సీనియర్ హీరోయిన్లు చాలా మంది ఈ మధ్య పెళ్లి చేసుకున్నారు. చాలా మంది ముద్దుగుమ్మల వయసు 30 దాటి 40 వైపు పరుగులు పెడుతుంది. నయనతార, అనుష్క లాంటి వాళ్లు అయితే 35 కూడా క్రాస్ చేసి 40 వరకు వచ్చేసారు. అయినా కూడా ఇప్పటికీ �
Special marriage Bihar: అజయ్ దేవ్గన్ పోషించిన పాత్రను నిజ జీవితంలో చూడలేమని అనుకుంటాం. ఎందుకంటే ఏ భర్త కూడా తన భార్యను ఆమె ప్రియుడితో కలిపి పంపాలని అనుకోడు.
తిరువనంతపురం: ఒక జంట కరోనా వార్డులో పెండ్లి చేసుకున్నది. కేరళలోని అలప్పుజ వైద్య కళాశాలలో ఆదివారం ఈ ఘటన జరిగింది. కైనకారి ప్రాంతానికి చెందిన శరత్ మోన్, అభిరామికి ఇటీవల పెండ్లి నిశ్చయమైంది. �