పెండ్లి అనేది పరస్పర నమ్మకం, సహచర్యం, పంచుకున్న అనుభవాలపై నిర్మించుకునే బంధమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. తమిళనాడుకు చెందిన ఓ జంట 2004 నుంచి విడిగా ఉంటున్నారు. వీరికి 2018లో మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విడ
ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన, పవిత్రమైన వివాహ బంధం భారత వివా హ వ్యవస్థ. ఇది ఆధునిక సంస్కృతి విషపు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నది. పాశ్చాత్యీకరణ మోజులో భార్యభర్తల మధ్య పరస్పర అనుమానాలు, అపనమ్మకాలు
నాకు 2019 నవంబర్లో పెండ్లయింది. అప్పటినుంచీ అత్తారింట్లో నేను సంతోషంగా గడిపిన రోజంటూ లేదు. నా భర్త, అత్తమామలు అర్ధరాత్రిళ్లు నన్ను ఇంట్లోంచి వెళ్లిపోమని బలవంతపెట్టేవారు. కొన్నినెలల క్రితమే మా ఆయన జర్మనీ �